మెంతి పరోట = ఇది ఏంతో ఆరోగ్య కరమయినది . రోజు పుల్కాలు తినే వారు ఇది ఒక రకము చేసుకోవచ్చు . మెంతి కుర వుంటది కాబట్టి షుగర్ వాళ్ళకు మంచిది కాబట్టి చేసుకొని తినండి .
తాయారు చేసుకొనే పదార్తముతములు =
- గోధుమ పిండి - 1 పెద్ద గ్లస్సు
- మెంతి కూర - 1 కట్ట
- కారము - 1/4 tsp
- ఉప్పు - కాస్త
- ధనియాల పొడి - 1/2 tsp
- జీలకర్ర పొడి - 1/2 tsp
- పచ్చి మిరపకాయలు - 4 [సన్నగా తరుగుకోవాలి]
- ఉల్లి గడ్డలు - 1 [సన్నగా తరుగు కోవాలి]
- నూనె - 1/2 కప్
- కొత్తిమీర - కాస్త
మొదట పళ్ళెములో [పెద్దది] గోధుమ పిండి,ఉప్పు,కారము,ధనియాలపొడి,
జీలకర్ర పొడి,కడుగుకున్న మెంతి కూర, పచ్చిమిరపకాయలు,
ఉల్లిగడ్డలు,కొత్తిమీర తరుగు,నూనె - 3 tsp అన్ని వేసి నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలా కలపాలి అప్పుడు ఇలా వుంటుంది .........
అప్పుడు పొయ్యిమీద పెంనము పెట్టుకొని పక్కన చిన్న చిన్నవి పిండి వుంటలు [ఉల్లెలు]తీసుకొని ఒట్టి పిండి [గోధుమ]వేసుకుంటూ పుల్కాల
మాదిరి వత్తు కొని పెన్నము మీద వేసుకొని నూనె వేస్తూ [సరిపడా] రెండు వేపుల కల్చుకుంటే సరి మెంతి పరోట తయ్యార్ ..........
దీనికి కావాలి అంటే పెరుగు పప్పు నంచుకొని తినవచ్చు .
No comments:
Post a Comment