కావలిసిన పదార్తాలు :
- ముల్లంగి {తురిమి1/4 tsp ఉప్పు కలిపి పెట్టాలి }
- పచ్చిమిరపకాయలు సన్నగా chopped
- కొత్తిమీర కావలిసినంత
- ఒట్టి కారం 1/4 tsp
- ఉప్పు తగినంత
- గోదుమపింది
- ఉప్పు కావలిసినంత
- నూనే
- పెరుగు
- మిరియాలు

ముల్లంగి లో నీరు ఊరుతున్ది అవంతా బాగా గట్టిగా పిండి పక్కన పెట్టుకొని దానిలో సన్నగా తరుగుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు,తగినంత ఉప్పు,కావలిసినంత కారం {1/4tsp సరిపోతుంది 5 లావు ముల్లంగీలకు }వేసి కలిపితె{ఈ బొమ్మలోల వస్తుంది }సరిపోతుంది .ఇక పిండి చిన్న చిన్న ఉoడలు{చపాతీలకు చేసుకున్నంత} చేసి పూరి అంత చిన్నగా వత్తి దాని మధ్యలో ఈ తాయారు చేసుకున్న తురుము పట్టుకొని ముసి కాస్త పిండి {ఒట్టి పిండి }వేసి ఒత్తుకొని పెన్నము మీద వేసి రేoడువైపులా నూన కాని నేయి కాని వేసి కాల్చుకోవాలి .
RAITHA: కమ్మటి గట్టి పెరుగులో కాస్త మిరియాలపొడి తగినంత ఉప్పు వాసి కలిపి పట్టండి .
వేడి వేడి పరోటాలను చల్ల చల్లని పెరుగుతో ఆరగించండి .
No comments:
Post a Comment